November 10, 2020
న్యూస్ టుడే
• పోస్టర్ విడుదల క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు జనసేన జెండాను రెపరెపలాడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. వాడ వాడకు జనసేన జెండా పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన …
Read More »
November 10, 2020
న్యూస్ టుడే
జీ+3 గృహాలు తక్షణం లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క నిరు పేదకు సైతం ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయిందనీ, వారు కట్టించకపోగా అప్పటికే నిర్మించి ఇళ్లను సైతం కేటాయించకుండా లబ్దిదారులను ముప్పుతిప్పలు పెడుతోందని జనసేన పార్టీ రాయలసీమ సంయుక్త కమిటీ సభ్యురాలు రేఖా గౌడ్ ఆరోపించారు. ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన జీ+3 గృహాలను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట బాధితులు, …
Read More »
November 7, 2020
న్యూస్ టుడే
ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలకు విచ్చేయవలసిందిగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. శనివారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ సుభుదెంద్రతీర్థ స్వామీజీ స్వయంగా ఫోన్ చేసి జనసేనానిని ఆహ్వానించారు. మఠాధిపతి తరఫున నరసింహమూర్తి వచ్చి పవన్ కల్యాణ్ కి ఆహ్వాన పత్రిక, శ్రీ రాఘవేంద్ర స్వామి …
Read More »
November 5, 2020
న్యూస్ టుడే, పవన్ టుడే
మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లాల్సి ఉండగా, ఆయన వాహస శ్రేణి వదిలి మెట్రో రైలు ఎక్కరు. మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు జనసేనాని ప్రయాణం సాగింది. మార్గం మధ్యలో ప్రయాణికులతో ముచ్చటించారు. జనసేన అధినేతతో పాటు చిత్ర …
Read More »
November 3, 2020
న్యూస్ టుడే
• GHMC ఎన్నికలపై చర్చ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పలు డివిజన్లకు కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ నాయకత్వం సన్నాహక సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. వరుసగా రెండో రోజు GHMC పరిధిలోని డివిజనల్ కమిటీలతో పార్టీ నాయకులు భేటీ అయ్యారు. మంగళవారం ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని వీర మహిళా నేతలతో …
Read More »
November 3, 2020
న్యూస్ టుడే
రెండు రోజుల క్రితం గాజువాక, శ్రీనగర్ కాలనీలో హత్యకు గురయిన మైనర్ బాలిక కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు, స్థానిక నాయకులు బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున సానుహూతి తెలిపారు. వారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేంత వరకు …
Read More »
October 31, 2020
న్యూస్ టుడే
• ట్రస్టు ఆదాయం కోసం సామాన్య భక్తులను గంటల తరబడి నిలబెడతారా? • జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ధ్వజం శుక్రవారం తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం పట్ల జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ విచారం వ్యక్తం చేశారు. రోజు వారీ దర్శనాల సంఖ్య 3 వేల నుంచి 25 వేలకు పెంచినప్పటికీ సామాన్య భక్తుల కోటా మూడు …
Read More »
October 26, 2020
న్యూస్ టుడే
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు ముంపునకు గురైన గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని జనసేన పార్టీ తరఫున హామీ ఇచ్చారు. ఆకివీడు మండల పరిధిలోని ఆకివీడు, కోళ్లపర్రు, తరటావ, గుమ్మలూరు గ్రామాల్లో ఇప్పటికీ నీరు నిలిచి ఉంది. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పార్టీ పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జ్ కొటికలపూడి గోవిందరావు(చినబాబు)లు పర్యటించారు. ప్రజల ఇబ్బందులు …
Read More »
October 19, 2020
న్యూస్ టుడే
కృష్ణా నది వరదలు పోటేత్తిన నేపధ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. వందలాది మంది బాధితులు ఇళ్లు వదిలి రోడ్డున పడ్డారు. అప్రమత్తత, ముందస్తు హెచ్చరికలు చేయడంలో ఘోరంగా విఫలమయిన ప్రభుత్వం., ముంపు బాధితులకు పునరావాసం కల్పించే అంశంలో కూడా చేతులెత్తేసింది. జోరు వానలో రోడ్ల మీదే టెంట్లు వేసుకుని వందలాది మంది బాధితులు నిద్రాహారాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముంపు …
Read More »
October 18, 2020
న్యూస్ టుడే
రక్షణ గోడ నిర్మించమంటే ఉలుకేది కృష్ణలంక వాసుల్ని ఓ వర్గానికి అంటగట్టి విస్మరిస్తున్నారు వరద బాధితులకు పునరావాసం కల్పించడంలో విఫలమయ్యింది ప్రజలు కరకట్ట మీద టెంట్లు వేసుకుని బతకాలా? నెల రోజుల్లో స్పందించకుంటే జనసేన ఆధ్వర్యంలో భారీ ఉద్యమం అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్ జనం కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పార్టీలు, వర్గాలు అంటూ ప్రజల్ని విభజించి పాలిస్తోందని జనసేన పార్టీ అమరావతి అధికార ప్రతినిధి మండలి రాజేష్ …
Read More »